బిల్కిస్ బానో అత్యాచార దోషులను విడుదల చేయడంపై ఆమె భర్త ఏమన్నారు?
గోధ్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.
ఆమె పోలీసుకు ఫిర్యాదు చేయడంతో 11 మంది నిందితులను దోషులుగా గుర్తించి జైలు శిక్ష విధించింది కోర్టు.
గుజరాత్ ప్రభుత్వం ఇప్పుడు ఆ 11మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ వెబ్సైట్లను రెండు, మూడేళ్లుగా అప్డేట్ చేయడం లేదు, ఎందుకు?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- వాజ్పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)