రూ.15 వేల కోట్లతో నిర్మించిన రోడ్డు కనీసం 5 రోజులు కూడా వర్షాలను తట్టుకోలేకపోయిందా?
బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ 'ఎక్స్ప్రెస్ వే'ను జులై 16న ప్రారంభించారు.
ప్రధాని ప్రారంభించిన అయిదు రోజులకే ఆ రోడ్డు అనేక చోట్ల పాడైంది.
రోడ్డు ప్రారంభించిన తరువాత పడిన తొలి వర్షానికి అది అనేక చోట్ల దెబ్బతిని, గోతులు పడి, పగుళ్లు ఏర్పడడంతో ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
అయితే, ఇవన్నీ చిన్నచిన్న సమస్యలేనని.. తొందర్లోనే మరమ్మతులు చేస్తామని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- చికోటి ప్రవీణ్ ఎవరు? తెలుగు రాష్ట్రాలను కుదుపుతోన్న క్యాసినో కేసు ఏంటి? ప్రముఖులతో ప్రవీణ్, మాధవ్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి?
- ప్రొఫెసర్ శాంతమ్మ: 94 ఏళ్ల వయసులో 130 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ
- ఎయిర్ ఫ్రైర్లో వంట ఓవెన్ కంటే ఆరోగ్యకరమా? ఇది ఎలా పని చేస్తుంది?
- అడాల్ఫ్ హిట్లర్ వాచీ: రూ.30 కోట్లకు పైగా అమ్ముడవుతుందని అంచనా వేస్తే 9 కోట్లు కూడా రాలేదు.. వేలంపైనా వివాదం
- అర్జంటుగా రక్తం కావాలి, దాతలు దొరక్కపోతే ఏం చేయాలి, డబ్బులిచ్చి కొనుక్కోవచ్చా
- భారత్లో మతపరమైన ఆచారాలు పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)