నేపాల్: పులుల సంఖ్య పెరిగితే ఓ పక్క ఆనందం.. మరోపక్క భయం
నేపాల్లో పులుల గర్జనలు పెరిగాయి. తమ దేశంలో పులుల జనాభాను రెండింతలు చేస్తామని పదేళ్ల కిందే ప్రకటించింది ఆ దేశం.
వీటితో పాటు ఖడ్గమృగాలు, ఏనుగుల జనాభా కూడా పెరిగింది.
ఇదంతా ఎలా సాధ్యమైంది? మరి పెరుగుతున్న పులులతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?
బర్దియా నేషనల్ పార్క్ నుంచి బీబీసీ ఏషియా ఎడిటర్ రెబెక్కా హెన్ష్కే అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)