పాకిస్తాన్‌: కరాచీలో ఉత్సాహంగా తమిళ హిందువుల మారియమ్మాన్ వేడుకలు

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌: కరాచీలో ఉత్సాహంగా తమిళ హిందువుల మారియమ్మాన్ వేడుకలు

ప్రతి ఏడాదీ కరాచీలోని తమిళులు సంప్రదాయంగా జరుపుకుంటున్న మారియమ్మన్ పండగ, ఈ ఏడాది వారి ఆలయంపై దాడి జరగడంతో మూడు వారాల తర్వాత జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసారి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని పగటిపూట నిర్వహించారు.

ఈ సందర్భంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

కరాచీ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా ఖాన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)