‘అడవులు తగులబడిపోవడం అంటే మానవ మనుగడకే ముప్పు’: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
యూరప్, ఫ్రాన్స్, స్పెయిన్లలో చెలరేగిన కార్చిర్చులను అదుపు చేయడానికి ఆయా దేశాలు పెద్దమొత్తంలో డబ్బు వెచ్చిస్తాయన్నారు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్.
వాతావరణ మార్పుల కారణంగా మధ్యధరా ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. పోర్చుగల్ సహా అనేక యూరోపియన్ దేశాలు మంటలను అదుపు చేయడంపై ఇప్పుడు దృష్టిపెట్టాయి.
పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పోర్చుగల్లో అత్యవసర పరిస్థితిని మరికొన్ని రోజులపాటు పొడిగించారు.
స్పెయిన్లో ఇటీవలి వడగాల్పుల కారణంగా 500 మందికి పైగా ప్రజలు చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు
- శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)