శ్రీలంక: ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఏం జరిగింది?
ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ శ్రీలంకలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
గురువారం రాత్రి అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ మరునాడే అధ్యక్షుడు దేశంలో అత్యవసర పరిస్థితి విదిస్తున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్: భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు ఈ ఆర్థికవేత్త ఆలోచనలే బాటలు వేశాయని మీకు తెలుసా?
- భారత్-పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్కు అవసరమా, అనవసరమా?
- ఏపీ: రేపటి నుంచి మీ కరెంట్ బిల్లు ఎంత పెరగొచ్చంటే..
- దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?
- ‘ఇక విశాఖలో వ్యాపారం చేయను.. హైదరాబాద్లోనే చేసుకుంటా’నని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)