శ్రీలంక: 'గ్యాస్ లేదు, కరెంటు లేదు... బిడ్డకు పాలు కూడా కొనే పరిస్థితి లేదు'
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. గ్యాస్, కిరోసిన్ కొరతకు తోడు సుదీర్ఘ విద్యుత్ కోతలు అక్కడి ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చేశాయి.
నిన్నమొన్నటి దాకా ఆహారం విక్రయిస్తూ ఎంతోమంది కడుపు నింపిన ఒక కుటుంబం ఇప్పుడు ఇంట్లో బిడ్డకు పాలు కూడా కొనలేని స్థితిలో కూరుకుపోయిన విషాదమిది.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్: భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు ఈ ఆర్థికవేత్త ఆలోచనలే బాటలు వేశాయని మీకు తెలుసా?
- భారత్-పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్కు అవసరమా, అనవసరమా?
- ఏపీ: రేపటి నుంచి మీ కరెంట్ బిల్లు ఎంత పెరగొచ్చంటే..
- దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?
- ‘ఇక విశాఖలో వ్యాపారం చేయను.. హైదరాబాద్లోనే చేసుకుంటా’నని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)