You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు
యుక్రెయిన్లోని ఖార్కియెవ్ నగరంలో భారతీయ విద్యార్థులు ఓ బంకర్లో దాక్కున్నారు.
ఈ ప్రాంతంలో పెద్దఎత్తున బాంబు దాడులు జరుగుతున్నాయి. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.
వారి వద్ద ఆహారం, నీరు కూడా అయిపోతోంది. తమను కాపాడాలంటూ ఈ విద్యార్థులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మరోవైపు భారత ప్రభుత్వం ఇప్పటికే పలువురు విద్యార్థులను స్వదేశానికి తీసుకురాగలిగింది.
మిగతా విద్యార్థుల తరలింపు కోసం కేంద్ర మంత్రులను యుక్రెయిన్ పొరుగు రాష్ట్రాలకు పంపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘యుక్రెయిన్కు చిక్కిన నా కొడుకును విడిపించమని ఎవరిని అడగాలి’ - రష్యా సైనికుడి తల్లి
- పుతిన్ న్యూక్లియర్ బటన్ నొక్కుతారా
- యుక్రెయిన్లో ‘నాజీ పాలన’ అంతం, నిస్సైనికీకరణే లక్ష్యమని పుతిన్ ఎందుకన్నారు
- యుక్రెయిన్ కన్నీటి చిత్రాలు: బాంబుల వర్షం, దారిపొడవునా యుద్ధ ట్యాంకులు, మృత్యువును తప్పించుకుంటూ పయనం
- రష్యా యుద్ధం యుక్రెయిన్తో ఆగుతుందా? తర్వాత జరిగేది ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)