The Enigma ఇది రాయి కాదు.. వజ్రం - దీని ధర రూ.37 కోట్లు
ప్రపంచంలోని అతి పెద్ద నల్ల వజ్రాన్ని మొదటిసారి ప్రదర్శనలో ఉంచారు.
ఈ బ్లాక్ డైమండ్ను త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు.
ఇది కనీసం $5 మిలియన్ ధర పలుకుతుందని అంచనా.
అంటే భారత కరెన్సీలో సుమారు రూ.37 కోట్లు.
ఎనిగ్మా అని పిలిచే ఈ బ్లాక్ డైమండ్ను దుబయ్లో ప్రదర్శనకు ఉంచారు.
260 కోట్ల సంవత్సరాల క్రితం ఏదైనా ఉల్క లేదా గ్రహశకలం...
భూమిని ఢీకొట్టినప్పుడు ఈ వజ్రం తయారై ఉండొచ్చని నిపుణుల అంచనా.
ఇవి కూడా చదవండి:
- 'అమర జవాను జ్యోతి'ని శాశ్వతంగా ఆర్పివేస్తున్నారా? అసలేం జరుగుతోంది?
- ఆంధ్రప్రదేశ్లో చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
- ఏనుగుకు కవల పిల్లలు.. 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
- క్లాస్రూంలోనూ హిజాబ్ ధరిస్తామని ఈ అమ్మాయిలు ఎందుకు పట్టుబడుతున్నారు, ప్రిన్సిపల్ ఎందుకు వద్దంటున్నారు
- అధిక బరువు, ఊబకాయం ఉన్నవారికి కరోనా సోకితే ప్రాణాలకే ప్రమాదమా
- భారతదేశంలో డైనోసార్లను మింగేసే పాములు, ఒంటికొమ్ము రాకాసి బల్లులు ఏమయ్యాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)