You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
40 ఏళ్లుగా షార్క్లతో కలిసి ఈత కొడుతున్నా.. అవి మనుషుల్ని చంపి, రక్తం తాగేవి కావు
జిమ్ అబెర్నెతీ ఒక ఎక్స్పర్ట్ డైవర్. గత 40 ఏళ్లుగా దాదాపు ప్రతి రోజూ బహమాస్లోని టైగర్ బీచ్ సమీపంలో ఆయన షార్క్లతో పాటు సముద్రంలో ఈత కొడుతున్నారు.
ఆయన సముద్రంలోకి వెళితే చాలు కనీసం 30 షార్క్లు ఆయన్ను చుట్టుముట్టేస్తాయి.
షార్క్లు అంటే మనుషుల్ని తినేసి, రక్తం తాగేసే భయంకరమైన జీవులుగా చూపిస్తుంటారని, నిజానికి అవి మనుషుల్ని ఏమీ చేయవని జిమ్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆడపిల్లలే ఎందుకు ఎక్కువగా ఉన్నారు
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- ‘దిల్లీలో లాక్డౌన్ విధించడానికి సిద్ధమే కానీ, ఎన్సీఆర్ అంతటా అమలుచేస్తేనే ఫలితం ఉంటుంది’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
- శ్రీలంక వద్దంటోంది.. చైనా తిరిగి తీసుకోనంటోంది - సేంద్రియ ఎరువుల నౌక వివాదం ఏమిటి
- ఆఫీస్ టైమ్ ముగిశాక ఉద్యోగులకు బాస్లు మెసేజ్లు పంపటానికి వీల్లేదు.. అమల్లోకి కొత్త చట్టం
- టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా.. తొలిసారి పొట్టి కప్ గెలిచిన ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)