You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డైనోసార్లు అంతమై, పాములు పెరగడానికి కారణమేంటి? 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఏం జరిగింది?
66 మిలియన్ సంవత్సరాల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో డైనోసార్లు అంతమయ్యాయని చెబుతుంటారు. అయితే, పాముల అభివృద్ధికి ఈ గ్రహశకలమే కొంతవరకు దోహదం చేసిందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల అనేక వృక్ష జాతులు, జంతువులు అంతరించిపోయాయి. కానీ, ఈ ప్రళయం తర్వాత కూడా భూగర్భంలో తలదాచుకుని, సుదీర్ఘ కాలం పాటు ఆహారం కూడా లేకుండా కొన్ని రకాల పాములు బతికి బయటపడగలిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ యువతి హనీ ట్రాప్.. రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్న గుంటూరు యువ రైతు
- రాహుల్ గాంధీ: విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి తప్పించగలరా? కాంగ్రెస్కు కొత్త రూపం ఇవ్వడం సాధ్యమేనా?
- ప్రకాశ్ రాజ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నాకు ఏం సంబంధం? నేనక్కడ లోకల్ కాదు
- సచిన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? పాండోరా పేపర్స్లో ఆయన పేరు ఎందుకు ఉంది
- Brahmin Corporation: ఒక కులం గొప్పదని ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటించవచ్చా, బ్రాహ్మణ కార్పొరేషన్ పై విమర్శలు ఎందుకు?
- వరంగల్: చిన్నపాటి వర్షాలకే ఈ నగరం ఎందుకు ముంపు ప్రమాదంలో పడుతోంది?
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- మా ఊరు ఎవరిది
- ఫేస్బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
- ‘మాజీ గర్ల్ ఫ్రెండ్ శాపాన్ని తొలగించలేకపోయిన’ భూత వైద్యురాలిపై రూ. 25 లక్షల దావా
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్కు అనుమతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)