You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్: స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి ఆ ఊరు బస్సు వచ్చింది, గ్రామమంతా తిప్పి పండగ చేసుకున్నారు
గుజరాత్లోని తాపీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్లకు మొదటిసారి ప్రభుత్వ బస్సు వచ్చింది.
ఈ గ్రామం... ఆదివాసులు ఎక్కువగా ఉండే మారుమూల ప్రాంతంలో ఉంటుంది.
ఎన్నో ఏళ్ల కల నెరవేరడడంతో ఊరంతా కలిసి పండగ చేసుకుంది.
బస్సుకు దండలు వేసి, పూలతో అలంకరించి ఊరంతా తిప్పుతూ సంబరాలు చేసుకున్నారు గ్రామస్థులు.
వాళ్ల సంబరాల వీడియోలు వైరల్ అయ్యాయి.
బీబీసీ ప్రతినిధులు నీరవ్ కన్సారా, దేవేశ్ సింగ్ అందిస్తున్న కథనం
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- రోజర్ బిన్నీ: ప్రపంచంలోనే సుసంపన్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు గురించి మనకు ఏం తెలుసు?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- జయలలిత సర్జరీని ఎవరు, ఎందుకు అడ్డుకున్నారు? ఆర్ముగస్వామి నివేదికలో సరికొత్త అనుమానాలు
- దగ్గు మందు మరణాలు: భారత్లో తయారవుతున్న ఔషధాలు సురక్షితమైనవి కావా?
- పవన్ కల్యాణ్; 'ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా'- 'ఒక్కసారి కాదు వందసార్లు అంటా' -వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)