గుజరాత్: పశువులను ప్రభుత్వ కార్యాలయాల్లో వదులుతూ నిరసనలు
గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లాలో వింత నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
గోశాలల నిర్వాహకులు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ పశువులను ఎమ్మార్వో, మెజిస్ట్రేట్ కార్యాలయాల ప్రహరీలోపల వదిలేశారు.
జాతీయ రహదారిపై పశువులతో రాస్తా రోకో చేశారు.
గోశాలల నిర్వాహకుల డిమాండ్లు ఏంటి, ఎందుకు నిరసన ప్రదర్శనలు చేపట్టారు?
ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- PFI: ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ను నిషేధించిన కేంద్రం
- డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్ను ఎలా నడిపిస్తారు?
- 'దత్తతకు దరఖాస్తు చేసుకుని మూడేళ్లయినా మాకు బిడ్డ దొరకలేదు'- ఇండియాలో ఇలాంటి మాటలు ఎందుకు వినిపిస్తాయి
- టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?
- ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)