నమీబియా చీతాలు భారత్లో భద్రమేనా?
భారత్లో 1952లో అంతరించిపోయాయని ప్రకటించిన తర్వాత దేశంలో తిరిగి చీతాలు సంచరించనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను శనివారం మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారు.
ఈ పులులు భారత్ లో అడుగు పెట్టిన తర్వాత నెల రోజుల పాటు ఈ నేషనల్ పార్క్లో ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లో క్వారంటైన్ చేస్తారు.
ఆ తర్వాత వాటిని జాతీయ పార్కులో విడిచిపెడతారు.
మరి విదేశాల నుంచి వచ్చిన ఈ చీతాలు ఇక్కడ మనగలుగుతాయా ? వాతావరణం అనుకూలిస్తుందా? ప్రతికూల పరిస్థితులేంటి? ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- మూన్లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?
- ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చిరుతలివి, 70 ఏళ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టాయి.
- హైదరాబాద్ సంస్థానం భారత్లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- స్వాతి రెడ్డి: రైలులో పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న మహిళకు కత్తెర కూడా వాడకుండా ఆమె ఎలా పురుడు పోశారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)