పాకిస్తాన్లో వరద బీభత్సం... తిండి కోసం తిప్పలు పడుతున్న జనం
పాకిస్తాన్లో మూడో వంతు ప్రాంతం భారీ వరదల్లో చిక్కుకుపోయింది. వేయికి పైగా ప్రజలు ఈ వరదల్లో చనిపోయారు.
అంతర్జాతీయ సహాయం కోసం పాకిస్తాన్ అభ్యర్థించింది. ప్రజలు ఆహార పదార్థాల కోసం నానా కష్టాలు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తి కథ
- అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?
- ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్
- అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది
- బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)