You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సొంత ఇంటిని అమ్మేసి అనాథల కోసం స్కూల్ నడుపుతున్నారు
అనాథలు, సమాజంలో అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య అందించాలన్న తపనతో ఏర్పడింది - నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్.
ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఆశించకుండా దాతలు ఇస్తున్న చందాలతోనే ఈ సంస్థను నడుపుతున్నారు పూర్ణ చంద్రరావు.
స్కూలుని నడిపించేందుకు ఆయన తన సొంత ఇంటిని కూడా అమ్మేశారు.
బీబీసీ ప్రతినిధి వడిశెట్టి శంకర్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?
- ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)