పాండురంగ యాత్ర: రుతుస్రావంతో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం
మహారాష్ట్రలోని పండరీపురంలోని పాండురంగడి ఆలయానికి తమ తమ గ్రామాల నుంచి గుంపులుగా కిలోమీటర్లు నడిచి ప్రజలు వెళ్తుంటారు. దీనిని వారీ అని పిలుస్తారు.
ఇక్కడ ప్రత్యేకత ఏంటటే దేశంలో మిగతా ఆలయాల్లో రుతుస్రావంతో ఉన్న మహిళల మీద నిషేధం ఉన్నట్లు... పాండు రంగడి ఆలయంలో ఎలాంటి నిషేధం లేదు.
మరిన్ని వివరాలు బీబీసీ కోసం మానసీ దేశ్పాండే అందిస్తున్న కథనంలో చూద్దాం...
ఇవి కూడా చదవండి:
- ‘క్లౌడ్ బరస్ట్లు చేస్తా ఉన్నరు.. విదేశాలు కావాలనే కుట్రలు చేస్తున్నాయి’ - కేసీఆర్
- శ్రీలంక: ''పెట్రోల్ కోసం 10 రోజులుగా లైన్లోనే ఉన్నా... కారులోనే పడుకుంటున్నా''
- నిరుద్యోగాన్ని తగ్గించేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొబ్బరి పంటను నమ్ముకున్న దేశం
- ఈ బ్యూటీ క్వీన్ ప్రాణాలను పణంగా పెట్టి దేశం వదిలి పారిపోయారు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)