స్నేహితులు ప్రమాణాలు చేసుకునే పెళ్ళిలాంటి వేడుక
స్నేహితులు ప్రమాణాలు చేసుకునే పెళ్లి లాంటి వేడుక ఇది.. 'నేస్తాల వేడుక' పేరుతో ఏటా జగన్నాథ స్వామి రథయాత్ర సమయంలో ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని స్నేహితులు ఒక తంతు నిర్వహిస్తుంటారు. తమ స్నేహం కలకాలం నిలవాలంటూ దేవుడి సన్నిధిలో ప్రమాణాలు చేస్తుంటారు.
ఈ వేడుక ఒక పెళ్లిని తలపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)