నరేంద్ర మోదీ నేపాల్ కొత్త విమానాశ్రయంలో ఎందుకు అడుగుపెట్టలేదు?
బుద్ధ పౌర్ణమి నాడు, నేపాల్లోని బుద్ధుని జన్మస్థలం లుంబిని సందర్శనకు వెళ్లిన భారత ప్రధాని ఎందుకు అక్కడ కొత్త విమానాశ్రయంలో దిగేందుకు నిరాకరించారు? దీని ద్వారా మోదీ నేపాల్కి ఏం చెప్పదల్చుకున్నారు?
ఇవి కూడా చదవండి:
- వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- వారణాసి: విశ్వనాథ మందిరం, జ్ఞాన్వాపి మసీదు పక్కపక్కనే ఎలా నిర్మించారు?
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)