శ్రీకాకుళం: ‘హిజ్రాలతో రాత్రివేళ పూజలు.. ఊళ్లోకి ఎవరూ రాకుండా కంచెలు’

వీడియో క్యాప్షన్, ‘హిజ్రాలతో రాత్రివేళ పూజలు.. ఊళ్లోకి ఎవరూ రాకుండా కంచెలు’

శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో ఈ నెల 17 నుంచి 25 వరకు లౌక్ డౌన్ విధించారు.

ఈ ఊరివాళ్లు బయటికి వెళ్లట్లేదు, బయటి వాళ్లని రానివ్వట్లేదు.

అయిదుగురు హిజ్రాలను తీసుకొచ్చి రాత్రిళ్లు పూజలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)