దిల్లీలోని జహంగీర్పురిలో బుల్డోజర్ల హల్ చల్..
ఉత్తర దిల్లీలోని జహంగీర్పురిలో చేపట్టిన ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు యథాతధ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఈ రోజు ఉదయం నుంచి అక్కడ పెద్దసంఖ్యలో పోలీసు బందోబస్తు మధ్య అధికారులు బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ తొలగింపు ప్రస్తుతానికి నిలిపివేయనున్నారు.
ఇవి కూడా చదవండి
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- ఇంద్రవెల్లి ఘటనకు 41ఏళ్లు: ‘స్వతంత్ర భారత జలియన్వాలా బాగ్’ కథ ఇదీ
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)