బండి సంజయ్: 'తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే'
రెండు ఎంపీ సీట్లతో మొదలైన బీజేపీ ఇప్పుడు దేశాన్ని ఏలుతోందని, అదే విధంగా ముగ్గురు ఎమ్మెల్యేలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో వచ్చేది భారతీయ జనతా పార్టీయే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్.
బీబీసీ తెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారు...
ఇవి కూడా చదవండి:
- పంజాబ్లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్: కేజ్రీవాల్ ఈ అద్భుత విజయం ఎలా సాధించారు? కాంగ్రెస్ ఓటమికి సిద్ధూ ఎలా కారణమయ్యారు?
- యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు సాగిన ప్రయాణం
- యూపీలో 100 సీట్లలో పోటీ చేసినా ఖాతా తెరవని మజ్లిస్, అసదుద్దీన్ M-D ఫార్ములా ఎంతవరకూ ఫలించింది? పరోక్షంగా బీజేపీకి లాభించిందా?
- భగవంత్ మాన్: కమెడియన్, పొలిటీషియన్... కాబోయే పంజాబ్ సీఎం
- యుక్రెయిన్కు వెళ్లిన భారతీయ మహిళ ఎందుకు స్వదేశానికి రానంటున్నారు, ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)