అయోధ్య: భక్తులు పంపిన ఇటుకలను ఏం చేశారంటే..
అయోధ్యలోని రామమందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ రామ మందిర నిర్మాణానికి ఇటుకలు పంపించాలని 1989లోనే విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది. దీంతో వచ్చిన ఇటుకలతో అయోధ్యలో కార్యశాల ఏర్పాటుచేశారు. ఆ విశేషాలివీ.
ఇవి కూడా చదవండి:
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- బ్రిటన్ను భయపెట్టిన భారత మేజిక్ మహారాజు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్పై చూపే ప్రభావమేమిటి?
- కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు.. పోలీసులు ఏం చెబుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)