ఉత్తరాంధ్ర: పాల సముద్రంలా కనిపిస్తున్న మేఘాలు
ఉత్తరాంధ్రలోని అత్యంత ఎత్తైన ఈ కొండల్లో సీతమ్మ కొండ ఒకటి. దీన్ని జెండా కొండ ప్రాంతమని స్థానికులు పిలుస్తుంటారు.
ఇక్కడ మేఘాలు పాదలను తాకుతున్నట్లు ఉంటాయి. వీటిని చూసేందుకు పెద్దయెత్తున పర్యటకులు వస్తుంటారు.
ఈ మేఘాలు చూస్తుంటే పాల సముద్రంలా కనిపిస్తుంటాయి. ఆ విశేషాలేమిటో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కొత్త పీఆర్సీపై వివాదమేంటి, ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- సానియా మీర్జా: ‘టెన్నిస్కు వీడ్కోలు చెబుతా.. నా చివరి సీజన్ ఇదే’
- ‘మీరు సంసార స్త్రీలు కారు, కుటుంబాలను కూల్చుతారంటూ దూషిస్తారు’
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్స్టాగ్రామ్లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- అగ్నిపర్వతం బద్దలవడంతో బూడిదమయమైన టోంగా - అమెరికా తీరాన్ని తాకిన సునామీ అలలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)