You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నాలుగు పర్వతాలను టీనేజ్లోపే ఎక్కేసిన హైదరాబాద్ అమ్మాయి
పది నెలల వయసులోనే తండ్రి భుజాలపై ట్రెక్కింగ్ ప్రారంభించినా ఊహ వచ్చిన తర్వాత 9 ఏళ్ల వయసు నుంచి పర్వతారోహణ ప్రారంభించారు జాహ్నవి.
తొలిసారిగా ఉత్తరాఖండ్లోని రూప్ కుండ్ కొండల్లో ట్రెక్కింగ్ చేశారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో , అత్యంత ఎత్తైన సెవెన్ సమ్మిట్గా పిలిచే పర్వతాలను అధిరోహించాలన్నది జాహ్నవి ముందున్న లక్ష్యం. అందులో 4 పర్వతాలను ఇప్పటికే అధిరోహించారు.
ఇవి కూడా చదవండి:
- రైతుల నిరసనలు: ఉద్యమం నడిపేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్యమం ఎలా పుట్టిందంటే...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)