You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరద ఉద్ధృతి పెరగడంతో వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు
నివర్ తుపాను ప్రభావంతో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు పట్టణంలో రోడ్లు జలమయం అయ్యాయి. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వరదయ్యపాలెంలో అరుణా నది, పాముల కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సంతావేలూరు, వరదయ్యపాలెం మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
- తుపాన్లకు పేరెందుకు పెడతారు, ఎవరు నిర్ణయిస్తారు?
- గంగా నదిలోకి ఘరియల్ మొసళ్లను వదులుతున్నారు.. ఎందుకంటే...
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)