ముంబయి, చెన్నై, కోల్కతా నగరాలు సముద్రంలో మునిగిపోబోతున్నాయా
భారత్లో ఏటా వచ్చే వరదలు వేలాది కుటుంబాలను నిరాశ్రయులను చేస్తుంటాయి.
వందలాది పశువులు మృత్యువాత పడుతుంటాయి.
తుపానులు, వరదలు వచ్చినప్పుడంతా ప్రజలు మూటాముల్లె మోసుకుంటూ సహాయ శిబిరాలకు వెళ్తుంటారు.
వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
మరోవైపు 2050 నాటికి ముంబై, చైన్నై, కోల్కతా నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? అంటే అవుననే అంటోంది క్లైమేట్ సెంట్రల్ నివేదిక.
వాతావరణ మార్పులు భవిష్యత్తులో మనుషుల మధ్య ఓ కొత్త జాతివివక్షకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీసీ ప్రత్యేక యానిమేషన్ కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ఈ వీడియో కథనాలు చూడండి.
ప్రొడ్యూసర్: వంశీ చైతన్య
ఇలస్ట్రేషన్: గోపాల్ శూన్య్
ఇవి కూడా చదవండి:
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
- ప్రపంచ ఆకలి తీర్చే గోదుమ ‘జన్యుపటం‘
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)