మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర

ఈ రోజును (నవంబర్ 25) ‘మహిళలపై హింస నిర్మూలన’ దినంగా ఐరాస ప్రకటించింది.

మహిళలు ఎదుర్కొంటున్న హింస గురించి అవగాహన కల్పించేందుకు దీన్ని ప్రకటించింది.

ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారని ఐరాస చెబుతోంది.

1947 నుంచి భారత్‌లో సమాన హక్కుల కోసం మహిళలు పోరాటాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

‘మహిళలపై హింస నిర్మూలన’ దినం సందర్భంగా వాటిలో కొన్ని ప్రధాన ఘట్టాలను వీక్షకుల ముందుంచేందుకు బీబీసీ ఒక వీఆర్ (వర్చువల్ రియాలిటీ) చిత్రం రూపొందించింది.

వర్చువల్ ట్రైన్‌లో పయనిస్తూ, ఆ అనుభూతిని ఆస్వాదించండి.

సూచనలు:

  • ఈ వీడియోను మీరు స్మార్ట్‌ఫోన్‌లో చూస్తున్నట్లైతే మీ వేలితో నావిగేట్ చెయ్యండి. డెస్క్‌టాప్ వాడుతున్నట్లయితే మౌస్ ఉపయోగించండి.
  • ఈ 360 అనుభూతిని పొందడానికి మీ కంప్యూటర్లో గూగుల్ క్రోమ్, ఒపేరా, ఫైర్ఫాక్స్ బ్రౌజర్ల సరికొత్త వెర్షన్లు ఉండాలి.
  • మెరుగైన అనుభూతి కోసం ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ వాడండి.
ఎ లాంగ్ జర్నీ

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)