వీడియో: ఉత్తరాంధ్రలో కన్నీళ్లు ఆగేదెన్నడు?
2016-17 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో పది కోట్ల మంది వలస కార్మికులున్నారు. వారిలో 22 లక్షల మంది ఉత్తరాంధ్ర వారే. మరి, ఉత్తరాంధ్ర నుంచి వారంతా ఎక్కడికి వెళ్తారు?
ఆంధ్రకు 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. గుజరాత్ తరువాత ఇదే పెద్దది. అందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు 320 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగి ఉన్నాయి. ఆంధ్రలో ఉన్న నాలుగు పెద్ద చేపల రేవుల్లో ఉత్తరాంధ్ర రేవు ఒకటి.
ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 80 వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి బతుకుతున్నాయని మత్స్యకార సంఘాలు చెబుతున్నాయి. ఏప్రిల్ రాగానే వారిలో చాలా మంది తమ కుటుంబాన్ని వదిలి వలస వెళ్లిపోతుంటారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: కట్టలు తెంచుకున్న కరెన్సీ.... ఏరులై పారుతున్న లిక్కర్
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది...
- మానవ కంప్యూటర్ శకుంతలా దేవి మెదక్ నుంచి ఎందుకు పోటీ చేశారు?
- వైసీపీ మేనిఫెస్టో: 'రెండు లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ ... మూడు దశల్లో మద్య నిషేధం'
- టీడీపీ మేనిఫెస్టో: ‘చంద్రన్న బీమా’ రూ.10 లక్షలు.. మరో అయిదేళ్లు ‘అన్నదాత సుఖీభవ’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)