You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: శుభకార్యానికి వచ్చిన ముఖ్యమంత్రి... చెట్లు కొట్టేసిన అధికారులు
ఆంధ్రప్రదేశ్: శుభకార్యానికి వచ్చిన ముఖ్యమంత్రి... చెట్లు కొట్టేసిన అధికారులు
ఎమ్మెల్యే ఇంట్లో శుభకార్యం కోసం మార్చి ఒకటో తేదీన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు వెళ్లారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
సీఎం పర్యటన ఉందంటూ పట్టణంలో ఏళ్ల నుంచి ఉన్న కొన్ని చెట్లను తొలగించారు అధికారులు. మరికొన్ని చెట్ల కొమ్మలను నరికేశారు.
దీనిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ‘కులం వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని పెద్దలు... ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు’
- తెలంగాణ: ములుగు జిల్లాలో పురుషునికి కాల్చిన గడ్డపారతో ‘శీల’ పరీక్ష...
- మనీష్ సిసోడియా: అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఒకనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు
- అరుంధతి నక్షత్ర దర్శనం: పెళ్లిలో ఈ సంప్రదాయం వెనుక సైన్స్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)