ఖతార్లో ఫుట్బాల్ వరల్డ్ కప్తో దుబాయ్ భారీగా ఎలా లబ్ధి పొందుతోందంటే...
ఖతార్లో ఫుట్బాల్ వరల్డ్ కప్తో దుబాయ్ భారీగా ఎలా లబ్ధి పొందుతోందంటే...
ఈ ఆదివారం ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
వల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నీ వల్ల ఆతిధ్య దేశమైన ఖతర్తో పాటు పొరుగునే ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముఖ్యంగా దుబాయ్లో పర్యటకం ఊపందుకుంది.
మ్యాచ్లు చూసేందుకు వచ్చిన అభిమానులకు ఈ నగరం టూరిస్ట్ హబ్గా మారింది.
బీబీసీ ప్రతినిధి సమీర్ హాష్మి అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- ప్రపంచ కుబేరుని కథ: ఎలాన్ మస్క్ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు
- భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన లఖ్పత్ కోట గురించి మీకు తెలుసా?
- అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?
- రిషి రాజ్పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్బాల్ పిచ్ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



