You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎన్టీఆర్ శతజయంతి: తెలుగు వారి మనసుల్లో ఆయన ఎలా గుర్తుండిపోయారు?
ఎన్టీఆర్ శతజయంతి: తెలుగు వారి మనసుల్లో ఆయన ఎలా గుర్తుండిపోయారు?
2023 మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి. సినీ నటుడిగా రాణించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా సేవలందించి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహానేత. ఎన్టీఆర్ అనే పేరుకు అటు ఇటూ ఉద్వేగాలు అలుముకొని ఉంటాయి.
మరి ఎన్టీఆర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? తెలుగు వారి మనసుల్లో ఎన్టీఆర్ ఎలా గుర్తుండిపోయారు? తెలుగు వారి సామాజిక, రాజకీయ జీవనంలో ఆయన పోషించిన పాత్ర ఏంటి? ఈ అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ..
ఇవి కూడా చదవండి:
- సెంగోల్: అధికార మార్పిడికి గుర్తుగా నెహ్రూ ఈ దండాన్ని అందుకున్నారా? ఇందులో నిజమెంత?
- భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తారా?'
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- జీ20 సదస్సు: కశ్మీర్లో ఆర్టికల్-370 రద్దు తర్వాత ఈ నాలుగేళ్ళలో ఏం మారింది?
- మానవ శరీరంలో ప్రకృతి చేసిన 'డిజైనింగ్ తప్పులు'
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)