You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖపట్నం బీచ్లో సముద్రంపై తేలాల్సిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎందుకు పక్కన పెట్టేశారు?
విశాఖపట్నం బీచ్లో సముద్రంపై తేలాల్సిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎందుకు పక్కన పెట్టేశారు?
ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన విశాఖ ఆర్కే బీచ్ లోని ఫ్లోటింగ్ బ్రిడ్జి 22 రోజుల్లోనే నీటిపై నుంచి నేలపైకి చేరింది.
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది.
ఫిబ్రవరి 25న ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభిస్తే, మార్చి17 నాటికి దీనిని ఐదు ముక్కలుగా చేసి, ఒడ్డున పెట్టేసే పరిస్థితి వచ్చింది.
ఈ బ్రిడ్జి ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్కు డబ్బులిచ్చిన బీజేపీ ఎంపీ.. ఆయన ఎవరు? ఎంత ఇచ్చారు?
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)