You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘అనాథ శవాలకు దహనం చేస్తున్నావంటూ ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు’’
‘‘అనాథ శవాలకు దహనం చేస్తున్నావంటూ ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు’’
సుమారు 1160 అనాథ శవాలకు కూపర్ భాను అంబేడ్కర్ అంత్యక్రియలు చేశారు.
అసలు ఈ అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంత ఇష్టంగా ఈ పనిని ఆయన ఎలా చేయగలుగుతున్నారు?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)