You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలుగు ప్రజలతో కోరమండల్ ఎక్స్ప్రెస్ అనుబంధమిది..
తెలుగు ప్రజలతో కోరమండల్ ఎక్స్ప్రెస్ అనుబంధమిది..
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మందికి పైగా మరణించారు.
భారత్లో జరిగిన అత్యంత విషాదకర రైలు ప్రమాదాలలో ఇదొకటి.
పెద్ద సంఖ్యలో మృతులు, భారీ సంఖ్యలో క్షతగాత్రులు ఉండడంతో ఈ ప్రమాదం కారణంగా దేశమంతా విషాదం నెలకొంది.
తెలుగు ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్తున్నారు.
అయితే, ఘోర ప్రమాదంలో చిక్కుకున్న ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుంది? దీని వేగం ఎంత? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఆగుతుందో ఓసారి చూద్దాం..
ఇవి కూడా చదవండి:
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
- రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య: ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్
- ‘ది కేరళ స్టోరీ’: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు?
- కాలిఫోర్నియా: కుల వివక్ష నిషేధ చట్టాన్ని అమెరికాలో హిందూ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)