You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పిల్లలకు ఆన్లైన్లో పాఠాలు చెప్పి వారి జీవితాలనే మార్చుతున్న ఓ పాకిస్తానీ టీచర్
పాకిస్తాన్లోని ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో ఏళ్ల తరబడి హింస, మిలిటెన్సీ కొనసాగుతున్నాయి.
దాంతో లక్షలాది మంది ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ అక్కడే ఉండిపోయిన వారు చెదిరిన తమ జీవితాలను మెల్లగా తిరిగి నిర్మించుకుంటున్నారు.
పాఠశాలలు, టీచర్లు లేకపోవడంతో పిల్లలకు చదువుసంధ్యలు లేకుండాపోయాయి. అయితే, ఒక టీచర్ మాత్రం వారిలో కొత్త ఆశలు నింపుతున్నారు.
వందలాది మంది చిన్నారులకు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్న ఆ టీచర్ మొదటిసారి తన విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యారో... బీబీసీ ప్రతినిధి ఫర్హత్ జావేద్ అందిస్తున్న కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)