You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
పల్లెల్లో పేద రైతు తన పొలంలో సాగుకు పెట్టుబడి పెట్టడానికి అత్యవసరంగా ఒక లక్ష రూపాయలు అప్పు కావాలంటే ఎందరెందర్నో ప్రాథేయపడాల్సిన దుస్థితి.
కానీ, రైతు సులభంగా రూ. 3 లక్షల వరకు రుణం తెచ్చుకుని పంట పండించుకునేలా వీలు కల్పించే ప్రభుత్వ పథకం ఒకటుందని ఎంతమందికి తెలుసు?
అవును... రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)తో రూ. 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
ఇంతకీ ఏమిటీ కిసాన్ క్రెడిట్ కార్డు, దీన్ని ఎలా పొందాలి?
ఎలా ఉపయోగించుకోవాలి?
రుణం తీసుకోవడానికి నిబంధనలేమిటి?
వడ్డీ ఎంత?
తిరిగి తీర్చడం ఎలా? వంటి అన్ని వివరాలూ పైన వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో రిజర్వేషన్లు అమలు కాని ఏకైక రాష్ట్రం ఇది.. ఎందుకు, ఇక్కడ ఏం జరుగుతోంది
- భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా.. ఇంగ్లండ్లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా
- దేనిపైనా త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా? అయితే తాజా పరిశోధన మీకో శుభవార్తే..
- రుతుక్రమం సక్రమంగా జరగాలంటే ఏం తినాలి.. ఏం తినకూడదు
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)