You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్లో స్కూల్ విద్యార్థినుల మీద విషవాయువు దాడులు ఎందుకు పెరుగుతున్నాయి?
ఇరాన్లో స్కూల్ విద్యార్థినుల మీద విషవాయువు దాడులు ఎందుకు పెరుగుతున్నాయి?
ఇరాన్ రాజధాని తెహ్రాన్లో 1200 మందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకొంటూ, విషపూరిత గ్యాస్ దాడులు జరిగాయి. ఇటువంటి ఘటనలు గత నవంబర్ నుంచే జరుగుతున్నా, గత వారం జరిగిన తాజా ఘటనతో అవి ప్రపంచం దృష్టికి వచ్చాయి.
వీటి వెనక ఎవరున్నారో ఇప్పటికీ తేలకపోవడం, ఎలాంటి అరెస్టులు జరగకపోవడంతో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. స్కూల్లో విద్యార్ధినులపై విషరసాయన దాడులు జరగడం అత్యంత బాధాకరమని వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.
బీబీసీ పర్షియన్ ప్రతినిధి పర్హాం ఘొబాడీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఇండియా జీ20: విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మీద యుక్రెయిన్ యుద్ధ ప్రభావం..
- కైలాస: ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద ‘దేశం’ మీద ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది
- త్రిపురలో మరొకసారి గెలిచిన బీజేపీ... నాగాలాండ్లోనూ కూటమిదే అధికారం
- తవాంగ్: ‘‘భారత సైనికుల శవాలను వీధుల్లో పడేసి వెళ్లేవారు...’’ 1962 నాటి ఇండో చైనా యుద్ధం చూసిన వారు ఏమంటున్నారు?
- కరోనావైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్లోనే -ఎఫ్బీఐ