ఏఆర్ రెహమాన్ షోను ఆపేయాలని వేదిక పైకి వెళ్ళిన పోలీసులు... అసలేం జరిగింది?

ఏఆర్ రెహమాన్ షోను ఆపేయాలని వేదిక పైకి వెళ్ళిన పోలీసులు... అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని పుణెలో ఏప్రిల్ 30న ఏఆర్ రెహమాన్ కన్సర్ట్ జరిగింది. సుమారు 25 వేల మంది ఈ కన్సర్ట్‌కు వచ్చారు.

రాత్రి ఏడున్నరకు ప్రోగ్రాం మొదలైంది. ఏఆర్ రెహమాన్ తను కంపోజ్ చేసిన సూపర్ హిట్ పాటలు పాడారు.

సుమారు రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆ తర్వాత లైవ్ కన్సర్ట్‌ను ముగించాలని పోలీసులు చెప్పారు.

అసలేం జరిగిందో ఈ వీడియోలో చూడండి...

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)