You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిజాబ్కు వ్యతిరేకంగా ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనలు: తమ సీక్రెట్ డైరీస్ను బీబీసీతో పంచుకున్న ముగ్గురు మహిళలు
మొరాలిటీ పోలీసుల కస్టడీలో మహ్సా అమిని మరణించినప్పటి నుంచి ఇరాన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది.
ఇదంతా పశ్చిమ దేశాల కుట్ర అని పాలకులు చెబుతున్నారు.
రెండున్నర నెలలుగా ఇరాన్ మహిళలు తమ ఆలోచనలు, సందేశాలు, రచనలు, చిత్రాలను బీబీసీ ప్రతినిధి సబా జవరే కు పంపిస్తున్నారు.
అలాంటి వారిలో ముగ్గురు మహిళలు ఏం చెప్పారో ఈ కథనంలో చూద్దాం.
భద్రత దృష్ట్యా వారి పేర్లు మార్చడం జరిగింది.
దేశంలో జరుగుతున్న ఆందోళనలు ప్రజలు చేస్తున్నవి కాదని.. టెర్రరిస్టులు పనే అని అంటోంది ఇరాన్ ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా నిరసనకారుల అణచివేతను తీవ్రం చేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)