హైదరాబాద్లోని ఈ మిద్దె తోటను ఎలా పెంచుతున్నారో చూడండి...
డాబా మీద కనిపిస్తున్న ఈ తోట హైదరాబాద్లోని మొదటి తరం మిద్దె తోటల్లో ఒకటి. ఉప్పల్ దగ్గర్లోని ఆరేపల్లిలో ప్రముఖ కథా రచయిత తమ్మేటి రఘోత్తమ్ రెడ్డి దీన్ని పెంచుతున్నారు.
పురుగు మందులులేని సహజ సిద్ధ కూరగాయలను ఆయన ఎలా పండిస్తున్నారు?
ఇవి కూడా చదవండి:
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)