పాకిస్తాన్ హిందువులకు స్పాన్సర్ లేకుండానే భారత వీసా... గంగా నదిలో అస్థికలు కలిపేందుకు ఎదురు చూస్తున్న కుటుంబాలు
చరిత్రలో తొలిసారి... స్పాన్సర్షిప్ అవసరం లేకుండా పాకిస్తాన్లోని హిందువులు ఇండియాకు వచ్చేందుకు పది రోజుల గడువుతో వీసాలు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
చనిపోయిన తమ కుటుంబ సభ్యుల అస్థికలను హరిద్వార్లోని గంగా నదిలో కలిపేందుకు అనుమతిస్తోంది. కరాచీ నుంచి బీబీసీ ప్రతినిధి షుమాయిలా ఖాన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చూడండి:
- తుర్కియే-సిరియా: భూకంపానికి కారణం ఏంటి... ఇంత విలయాన్ని ఎందుకు సృష్టించింది?
- ఆంధ్రప్రదేశ్: సీఎం వస్తున్నారని చెబుతూ చెట్లను నరికేశారు... కానీ పర్యటన రద్దయింది... ఇప్పుడేంటి పరిస్థితి?
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- ఆంధ్రప్రదేశ్- ఆ ఊరి పిల్లలు గుర్రాలపై సవారీ చేస్తూ బడికి వెళ్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
