You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆహార సంక్షోభం ముంగిట్లో పాకిస్తాన్?
పాకిస్తాన్లో ఆహార సంక్షోభం తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు అధికారులు.
ఇటీవలి వరదల వల్ల దేశంలోని సగం భూభాగంలో పంటలు ధ్వంసం అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది.
దేశంలోని 22 కోట్ల మందికి ఆహారం అందించేందుకు పాకిస్తాన్ ఇప్పుడు విదేశీ సాయం, ఆహార దిగుమతులపై ఆధారపడుతోంది.
వరదల ధాటికి అతలాకుతలమైన సింధ్ ప్రావిన్స్ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- RRR- ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు ‘RRR' ఎందుకు వెనుకబడింది?
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)