క్వీన్ ఎలిజబెత్ II భారత్ పర్యటనలో ఏనుగు అంబారీపై ఊరేగింపుగా వెళ్లినప్పుడు..

ఇవి క్వీన్ ఎలిజబెత్ II భారత్ సందర్శించినప్పటి దృశ్యాలు.

వేలాది మంది ప్రజలు ఆమెను చూసేందుకు వచ్చారు.

భారత పర్యటనలో భాగంగా ఆమె కోల్‌కతాను సందర్శించారు.

ఆమె వెంట ప్రిన్స్ ఫిలిప్ ఉన్నారు.

గవర్నర్ నివాసానికి వెళ్లేదారిలో వేలాది మంది ప్రజలు వాళ్లిద్దరికీ స్వాగతం పలికారు.

క్వీన్ ఎలిజబెత్ బెంగళూరు చేరుకున్నప్పుడు... బెంగళూరు మహారాజు ఎయిర్ ‌పోర్ట్‌లో ఆమెకు స్వాగతం పలికారు.

ఆ తర్వాత, క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌తో కలసి ముంబయి వెళ్లారు.

క్వీన్‌ ఎలిజబెత్‌ స్వాగత కార్యక్రమాల్లో భాగంగా వారణాసిలో 14 ఏనుగులతో ఊరేగింపు నిర్వహించారు.

అక్కడ కూడా ప్రజలు రాణిని చూసేందుకు ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)