You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్లో హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గిపోతోందా - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
అఫ్గానిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ, రాజధాని కాబూల్ సహా ఇతర ప్రాంతాల్లో తీవ్రవాదుల దాడులు, పేలుళ్ల భయం ఉంది.
ఆ దేశంలో పోరాటం ముగిసినట్టే ఉంది కానీ, శాంతి లేదనిపిస్తోంది.
ఒక సర్వే ప్రకారం, 1992కు ముందు అఫ్గానిస్తాన్లో రెండు లక్షలకు పైగా హిందువులు, సిక్కులు ఉండేవారు.
కానీ గత 30 సంవత్సరాలలో హిందువులు, సిక్కులపై దాడులు, భారతదేశం లేదా ఇతర దేశాలకు వలసల తరువాత, నేడు వారి సంఖ్య దాదాపు 100కి పడిపోయింది.
ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా తగ్గిపోయింది...పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?
- ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)