ఈ శకలాలతో నాటి చరిత్రను అధ్యయనం చేయొచ్చంటున్న పురాతత్వ నిపుణులు
అడ్వెంచర్ బుక్ని తలపించే ఈ కథనం బ్రిటన్లోని డోర్సెట్ తీరానికి సమీపంలో జరిగింది
13వ శతాబ్దానికి చెందినవని భావిస్తున్న మధ్యయుగాల నాటి ఓడ శకలాలు బయటపడ్డాయి.
మోర్టార్ రెక్ అని పిలిచే ఓడను, అందులోని సామగ్రిని ఓ స్థానిక డైవర్ కనిపెట్టాడు.
బీబీసీ ప్రతినిధి జేమ్స్ ఇంగ్హామ్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- Income Tax Returns: ఎలా ఫైల్ చేయాలి, మనకు రావాల్సిన డబ్బును ఎలా తీసుకోవాలి?
- ద్రౌపది ముర్ము: గిరిజన, దళిత వ్యక్తి లేదా ఒక మహిళ రాష్ట్రపతి అయితే సమాజంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
- పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జెండా వివాదం: ఫేస్బుక్ నుంచి జెండా ఫొటోను పాక్ ఎందుకు తొలగించింది?
- పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)