You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక: ‘పెట్రోల్ దొరక్క సైకిల్ కొందామంటే.. సైకిల్ ధర రూ. 70,000 అయింది’
శ్రీలంకలో ధరల పెరుగుదల, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలై 100 రోజులవుతోంది.
దాదాపు మూడు నెలల క్రితం ఒక భారత రూపాయి విలువ దాదాపు రెండున్నర శ్రీలంక రూపాయలుండేది.
ఇప్పుడు ఒక ఇండియన్ రుపీకి ఇక్కడ సుమారు 4.75 శ్రీలంక రూపాయలు లభిస్తాయి.
అప్పుడిక్కడ లీటర్ పెట్రోల్, డీజిల్ 125 నుంచి 150 రూపాయలుంది. ఇప్పుడది 500 రూపాయలకు చేరింది.
అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ ధరల్లో ఎంత తేడా వచ్చిందో, జనం వస్తువులు ఎలా కొంటున్నారో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి:
- నుస్రత్ మీర్జా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఎలా కలిశారు, బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- వరద తగ్గుతున్నా, ఇంకా భయం భయం... ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)