You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంకలో మరింత తీవ్రంగా మారిన ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
శ్రీలంకలో చమురు నిల్వలు దాదాపు పూర్తిగా అడుగంటాయి.
దాంతో దేశాధ్యక్షుడు తీవ్రమైన ఒత్తిళ్లలో పడిపోయారు.
ఈ చిన్న దేశం ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చమురు దిగుమతి చేసుకునే స్తోమత కూడా లేకుండా పోయింది.
ఈ వారం స్కూళ్లను కూడా మూసేశారు.
అత్యవసర సేవలకు మాత్రమే ఇంధన సరఫరా జరుగుతోంది.
తాజాగా... తమకు చౌకగా చమురు సరఫరా చేయాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స రష్యా అధ్యక్షుడు పుతిన్కు లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
- డేటా సేకరణలో భారత్ చరిత్ర ఏంటి... ఇప్పుడు గణాంకాల వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందా?
- క్రిప్టో కరెన్సీ పేరుతో రూ. 31,000 కోట్లు మోసం చేసిన అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ మహిళ
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)