అఫ్గానిస్తాన్: 'శిథిలాల మధ్య నా కుటుంబ సభ్యులు చూస్తుండగానే చనిపోయారు'
అఫ్గానిస్తాన్లో వచ్చిన భూకంపం వల్ల ఇల్లు శిథిలాలుగా మారిపోయాయి. జీవితాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
ఎంతోమంది నిద్రలోనే చనిపోయారు. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. అక్కడున్నవారికి వేదన తప్ప ఇంకేం మిగల్లేదు.
ఒకే కుటుంబానికి చెందిన 18 మందిని భూకంపం పొట్టనబెట్టుకుంది.
అక్కడి భయానక పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు పై వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- అనంతపురం: 'మా అమ్మే కిరాయి హంతకులతో నా భర్తను చంపించింది' - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- అమెరికా: అబార్షన్ హక్కును రద్దు చేసిన రోజున ఓ క్లినిక్లో వాతావరణం ఎలా ఉందంటే...
- అగ్నిపథ్: సైన్యంలో ఉద్యోగాల కోసం పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల కలలు కల్లలేనా
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నవారికి, తీసుకోని వారికి కరోనావైరస్ లక్షణాలలో ప్రధాన తేడా అదే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)