You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్లలో వరద బీభత్సం
ఈశాన్య భారతం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సంభవించిన వరదల కారణగా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి.
బ్రహ్మపుత్ర, బరాక్ నదులకు వరద రావడంతో అస్సాంలోని 55 లక్షల మంది ప్రజలు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఇక్కడ సాయం చేయడమంటే శవాలను మోసుకెళ్లడమే’
- అగ్నిపథ్: అగ్నివీరుల భవిష్యత్పై 10 ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బైజూస్ ఒప్పందంలో ఏముంది, దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- దినేశ్ కార్తీక్: ఫినిష్ అయిపోయాడనుకున్న ప్రతిసారీ ఫీనిక్స్ లాగా పైకి లేస్తున్న క్రికెటర్
- ఈ యూట్యూబర్లు ఇచ్చే ఆర్ధిక సలహాతో లాభాలు సంపాదించొచ్చా, యూజర్లు ఎందుకు ఎగబడుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)